16 లోగా వాడకపోతే పనిచేయవు
డెబిట్/క్రెడిట్ కార్డు వినియోగంపై ఆర్బీఐ ఆదేశాు
న్యూఢల్లీి: వినియోగదాయి నగదు రహిత, ఆన్లైన్ లావాదేవీకు ప్రాధాన్యం ఇవ్వడంతో డెబిట్/క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. కొంతమందికి కార్డు ఉన్నా వాటిని వినియోగించట్లేదు. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్లు ప్రయోజనా దృష్ట్యా మోసపూరితమైన లావాదేవీ అడ్డుకట్ట వేసేందుకు మార్పు చేస్తూనే ఉంటాయి.
ఆన్లైన్ లావాదేవీ కోసం మీ దగ్గరున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఇప్పటి దాకా వాడకపోయినట్లైతే ఈనె 16 నుంచి అవి పనిచేయవు. డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీ భద్రత పెంపులో భాగంగా ఈ ఏడాది జనవరి 15న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఓ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16లోగా వినియోగించని కార్డును నిరుపయోగం చేయాని బ్యాంకర్లను..కార్డు మంజూరుదారును ఆర్బీఐ ఆదేశించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాజీ ఆధారంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లావాదేమీ పెరిగిపోతుండగా..ఈ సేవల్లో ఎలాంటి మోసాకు తావులేకుండా వినియోగదారు కోసం ఆర్బీఐ అనేక సెక్యూరిటీ జాగ్రత్తు తీసుకుంటున్నది. ఈ నె 16 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడని కార్డు పనిచేయవని ఆర్బీఐ తెలిపింది.