కట్టుదిట్టమైన చర్యు

రాజ్యసభలో కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ ప్రకటన

న్యూఢల్లీి:
కరోనా నియంత్రణకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ రాజ్యసభలో ప్రకటించారు. దేశంలో మార్చి 4 వరకు 29 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని  ఢల్లీి, ఆగ్రా, తెంగాణ, రాజస్థాన్‌లో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని వ్లెడిరచారు. కరోనా నియంత్రణకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యు తీసుకుంటోందని స్పష్టం చేశారు. విదేశా నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో వైద్యపరీక్షు చేస్తున్నామన్నారు. కరోనా ప్రభావిత దేశా నుంచి భారతీయును వెనక్కిరప్పిస్తున్నామని, విదేశీయును అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. అందరికీ వైద్య పరీక్షు చేయించి.. నమూనాను ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.
‘‘జపాన్‌, దక్షిణకొరియా, ఇతర దేశాకు వీసాు రద్దు చేశాం. అంతర్జాతీయ ప్రయాణికుపై ప్రత్యేక దృష్టి సారించాం. యూపీ, ఉత్తరాఖండ్‌, సిక్కిం, బిహార్‌  సరిహద్దుల్లో ముందు జాగ్రత్తు తీసుకున్నాం. కరోనా నియంత్రణకు విస్త ృత ప్రచారం చేస్తున్నాం. దేశ సరిహద్దుల్లో గ్రామ సభు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. పత్రికు, రేడియో, టెలివిజన్‌, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాం. నగరాల్లోని ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశాం. కరోనా దృష్ట్యా ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నాం. మంత్రు బృందం కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని సభకు వ్లెడిరచారు.