దేశంలో 28 మందికి కరోనా

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

న్యూఢల్లీి: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పటిష్ట చర్యు  తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘‘ అన్ని విమానాశ్రయాల్లో తనిఖీు, ముందస్తుచర్యు చేపట్టాం. విదేశా నుంచి వచ్చే వారికి  విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ చేస్తున్నాం.  కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఉండే ప్రదేశాను శుభ్రం చేయించాం. కరోనా పాజిటివ్‌ కేసు వచ్చిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల వరకు శుభ్రత చర్యు చేపట్టాం. దిల్లీలో మరిన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డు సంఖ్య పెంచాని ఆదేశించాం. ఇరాన్‌లో కూడా ఒక ల్యాబ్‌ ఏర్పాటుపై ఆలోచిస్తున్నాం. ఇరాన్‌ నుంచి వచ్చే వారికి అక్కడే పరీక్షు చేసి తీసుకువస్తే బాగుంటుందని భావిస్తున్నాం. ఇటలీ నుంచి వచ్చిన బ ృందంలో ఒకరికి కరోనా  కరోనా పాజిటివ్‌ వచ్చింది’’ అని కేంద్ర మంత్రి వ్లెడిరచారు.
28 మందికి కరోనా వైరస్‌
దేశంలో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్‌ ఉన్నట్టు గుర్తించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. దిల్లీలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబానికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. ఆగ్రాలో నివసిస్తున్న ఆరుగురికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయిందని పేర్కొన్నారు. కేరళలో 3, దిల్లీలో 1, తెంగాణలో ఒకటి, 16 మంది ఇటాలియన్లతో పాటు డ్రైవర్‌కు కరోనా సోకిందని పేర్కొన్నారు. ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకును ఐటీబీపీ క్యాంప్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం ఇప్పటి వరకూ 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు సమాచారం అందిందని, అనుమానితు రక్త నమూనాను సేకరించి పరీక్షు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెంగాణలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేలిందన్నారు. విదేశీయు వెనక్కి వెళ్లాన్నా ఆయాదేశాు రానివ్వడం లేదని, అలాంటి వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నామని తెలిపారు.