చదువు విప్లవం ప్రారంభించాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
విజయనగరం: దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువు విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థు ఖాతాకు ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద బతుకు మారలేదని.. నిరుపేద జీవితాలో మార్పు రావాని ఆకాక్షించారు. పేద బతుకు మారాంటే వారి కుటుంబాలో ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాన్నారు. ఇంటర్ తర్వాత కళాశాలో చేరేవారి సంఖ్య రష్యాలో 81 శాతం, బ్రెజిల్, చైన్ దేశాలో 50 శాతం ఉండగా ఇండియాలో కేవం 23 శాతం మాత్రమే ఉందన్నారు. ఇటువంటి పరిస్ధితు ఉంటే కుటుంబాు పేదరికం నుంచి ఎలా బయటపడతాయని సీఎం అన్నారు. (‘వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ‘పేద విద్యార్థుకు ప్రతి ఏటా రూ.20మే వసతి దీవెన అందిస్తాం. డిగ్రీ, పీజీ జరిగే విద్యార్థుకు రెండు విడతుగా రూ.20మే ఇస్తాం వసతి, భోజనం ఖర్చు కోసం విద్యార్థు త్లుకు అందిస్తాం. కుటుంబంలో ఎంతమంది విద్యార్థుంటే అంతమందికి ఇస్తామని’ సీఎం తెలిపారు. 1 క్ష 87వే మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. వసతి దీవెన కింద రూ. 2,300 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పేద జీవితాలో మార్పు తీసుకురావడానికే ఈ వసతి దీవెన పథకం అని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్లో విద్యా దీవెన పథకం కింద ఏడాదికి 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వ్లెడిరచారు. ఈ రెండు పథకాతోనే 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా 6,400 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాల రూపురేఖు పూర్తిగా మార్చబోతున్నామన్నారు. మన బడి- నాడు నేడు ద్వారా 45 వే ప్రభుత్వ పాఠశాల, కళాశాల రూపురేఖు మారతాయన్నారు. మనం ప్లికి ఇచ్చే ఆస్తి చదువే అని సీఎం తెలిపారు.
తొగును తప్పనిసరి చేస్తూనే ఈ ఏడాది జూన్ నుంచి ప్రతీ పాఠశాలో ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించబోతున్నామన్నారు. మన విద్యార్థు అంతర్జాతీయ స్ధాయిలో పోటీ పడేలా ఉండాన్నారు. ‘పేద, మధ్యతరగతి ప్లి కోసం ఆలోచించే ప్రభుత్వం మనది. మహిళా సాధికారికతకు కట్టుబడిన ప్రభుత్వం మనది. దశ వారీ మద్య నిషేధం ద్వారా జీవితాలో మంచి మార్పు వస్తాయని’ తెలిపారు.
రాక్షసుతో యుద్ధం చేస్తున్నాం..
‘పేద సంక్షేమం కోసం శ్రమిస్తున్న మా ప్రభుత్వంపై కొందరు నిత్యం విమర్శు చేస్తున్నారు. రాష్ట్రంలో 25 క్ష మంది నిరుపేదకి రికార్డు స్థాయిలో ఉగాదికి ఇళ్ల స్థలాు ఇవ్వబోతుంటే కొన్ని పత్రికు, మీడియా తప్పుడు ప్రచారాన్ని ఏమనాలి. చంద్రబాబును ప్రజు మరిచిపోతారనే భయంతోనే ఆ పత్రికు, ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏ తప్పు చేయకపోయినా రాక్షసుతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇందుకు దేవుడి దయ, ప్రజ దీవెను కావాలి. రాష్ట్రంలో ఉంది.. ప్రతిపక్షం కాదు..రాక్షసు’ అని సీఎం జగన్ విమర్శించారు. (విద్యా విప్లవానికి శ్రీకారం)
‘దిశ’ పోలీస్స్టేషన్ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..
పోలీస్ బేరక్స్లో నిర్మించిన దిశ పోలీస్స్టేషన్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసుకు ఆయన దిశానిర్దేశం చేశారు. మహిళ భదత్ర, సత్వర న్యాయం జరగాన్నారు.