ఆప్‌ అధినేతకు అందని ఆహ్వానం

25న ఢల్లీి ప్రభుత్వ పాఠశాను సందర్శించనున్న ట్రంప్‌

న్యూఢల్లీి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజు భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఢల్లీి ప్రభుత్వ పాఠశాను సందర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు ఆహ్వానం అందలేదు.
భారత్‌ పర్యటనలో భాగంగా ఈ నె 25న మెలానియా ట్రంప్‌ ఢల్లీిలోని ఓ ప్రభుత్వ పాఠశాను సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే ‘ హ్యాపీనెస్‌ క్లాస్‌’ గురించి అడిగి తొసుకుంటారు. అయితే మెలానియా ట్రంప్‌ కార్యక్రమంలో ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢల్లీి ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాు కూడా భాగస్వాము అవుతారని వార్తు వచ్చాయి. కాగా, కేజ్రీవాల్‌కు కానీ, మనీష్‌ సిసోడియాకు కానీ అలాంటి ఆహ్వానం ఏమీ లేదని ఢల్లీి ప్రభుత్వ వర్గాు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం కావానే ఢల్లీి సీఎంను పక్కనపెట్టిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్‌ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొగించిందని ఆప్‌ మండిపడిరది. మెలానియా ట్రంప్‌ కార్యక్రమానికి  తమ సీఎంను ఆహ్వానించనప్పటికీ తమ ప్రభుత్వం చేసిన అభివ ృద్ధి పనులే కేజ్రీవాల్‌ గురించి బెబుతాయని ప్రీతిశర్మ మీనన్‌ ట్వీట్‌ చేశారు.
ఇక ఆప్‌ ఆరోపణను బీజేపీ తిప్పికొట్టింది. ఆప్‌ దిగజారుడు రాజకీయాు చేస్తోందని బీజేపీ నేత సంబిత్‌ పత్రా విమర్శించారు.‘కొన్ని విషయాపై రాజకీయాు చేడయం సరికాదు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శు చేయడం ప్రారంభింస్తే భారతదేశం అపఖ్యాతి పావుతుంది. భారత్‌ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదు. ఎవరిని ఆహ్వానిస్తారనేది ఆ దేశం చేతుల్లో ఉంది. దీనిపై రాజకీయాు చేయడం మంచిది కాదు’ అని సంబిత్‌ అన్నారు.  కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం(ఫిబ్రవరి 24) భారత్‌కు చేరుకుంటారు. వాషింగ్టన్‌ నుంచి ట్రంప్‌ నేరుగా అహ్మదాబాద్‌ వస్తారు. అక్కడ మోదీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్‌ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్‌ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢల్లీి పయనమవుతారు. ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్‌ దంపతుకు రాష్ట్రపతి భవన్‌ వద్ద అధికారిక స్వాగతం భిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్‌ఘాట్‌ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్‌ భవన్‌లో ట్రంప్‌, మోదీ మధ్య ప్రతినిధు స్థాయి చర్చు జరుగుతాయి.