మన రైతాంగాన్ని రక్షించుకోవాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: దేశంలో వ్యవసాయ రంగం, రైతాంగాన్ని రక్షించుకోవడానికి శాస్త్రవేత్తు, పరిశ్రమ వర్గాు కృషి చేయాని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాడు అన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని అనేక సవాళ్లు వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పు నేపథ్యంలో పెరుగుతున్న పెట్టుబడు, కూలీ కొరత దృష్ట్యా సేద్యం లాభసాటిగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాయం (పీజేటీఏస్‌ఏయూ) ప్రాంగణంలో నిర్వహించిన అగ్రిటెక్‌ సౌత్‌-2020 సదస్సు శనివారం ప్రారంభమైంది. మూడు రోజ పాటు జరిగే ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, హోం మంత్రి మహమూద్‌ అలీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీ ఉపకుపతి డాక్టర్‌ వెల్చా ప్రవీణ్‌ రావు, పూర్వ ఉప కుపతు, ఐసీఏఆర్‌ అనుబంధ సంస్థ సంచాకు, శాస్త్రవేత్తు, రైతు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… చాలామంది రైతు వ్యవసాయం వదిలేసి ప్రత్యామ్నాయ వ ృత్తుల్లోకి వెళుతున్నారని అన్నారు. ఆ లోపాు గుర్తించి వ్యవసాయాన్ని సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తు క ృషి చేయాని సూచించారు. ప్రభుత్వం, పీజేటీఎస్‌ఏయూ, సీఐఐ కలికట్టుగా వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దినట్లైతే రైతు ఆదాయాు మరింత పెరుగుతాయని వివరించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యా ఉత్పత్తి సరిపోదని.. ఉత్పాదకత పెరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌ కంటే అతి చిన్న దేశం వియత్నాంలో వరి ఉత్పత్తి పది రెట్లు అధికమని చెప్పారు. కాఫీ ఉత్పత్తిలోనూ అదే పరిస్థితి ఉందని.. ఉత్పత్తి, ఉత్పాదకతలో ఎక్కడ లోపాు ఉన్నాయో గుర్తించి వాటిని అధిగమించేందుకు శాస్త్రవేత్తు క ృషి చేయాని ఉపరాష్ట్రపతి సూచించారు. వ్యవసాయ రంగం, రైతాంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24గంట ఉచిత కరెంటు, నీటి పారుద ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని మంత్రి వివరించారు.