పౌరసత్వం నిరూపించుకోండి

127 మంది హైదరాబదీయుకు ఉడాయ్‌ నోటీసు

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళను అట్టుడుకుతున్న వేళ.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) హైదరాబాదీకు షాక్‌నిచ్చింది. మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి నోటీసు జారీ చేసింది. అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాని ఆదేశించింది. సరైన పత్రాు సమర్పించకపోయినా, భారత పౌరుమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్‌ కార్డును రద్దు చేస్తామని హెచ్చరించింది. వివరాు.. సత్తర్‌ ఖాన్‌ అనే ఆటో రిక్షా ?డ్రైవర్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. నకిలీ ధ ృవపత్రాతో ఆధార్‌ కార్డు అందుకున్నావన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్‌ (యూఐడీఏఐ) ఫిబ్రవరి 3న అతనికి నోటీసు జారీ చేసింది. భారత పౌరసత్వం కలిగివుంటే తగిన పత్రాను చూపించాని నోటీసులో పేర్కొంది. సరైన పత్రాు చూపకపోయినా, గురువారంలోగా విచారణ అధికారి ముందు హాజరు కాకపోయినా చర్యు తప్పవని హెచ్చరించింది. ఒకవేళ భారతీయు కాకపోతే, దేశంలోకి చట్టబద్ధంగానే ప్రవేశించామని నిరూపించుకోవాని తెలిపింది. లేని పక్షంలో దీన్ని సుమోటోగా తీసుకుని ఆధార్‌ను రద్దు చేస్తామని వ్లెడిరచింది. ఈ నోటీసును సదరు వ్యక్తి మంగళవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం ఆస్యంగా మెగులోకి వచ్చింది. యూఐడీఏఐకు పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శు మ్లెవెత్తడంతో సదరు అధికాయి స్పందించారు. కొంతమంది అక్రమ వసదాయి తప్పుడు పత్రాతో ఆధార్‌ కార్డు పొందారంటూ పోలీసు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీకు నోటీసు పంపించామని వివరణ ఇచ్చారు. అక్రమ వసదారుకు ఆధార్‌ మంజూరు చేయరాదని సుప్రీంకోర్టు చెబుతోందన్నారు. ఇక ఆధార్‌ చట్టం ప్రకారం ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేయడానికి ముందు భారత్‌లో 182 రోజుపాటు నివసించాన్న నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒరిజినల్‌ ధ ృవపత్రాు సమకూర్చుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో విచారణను మే నెకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తొస్తోంది.