వీసీ నియామక ప్రక్రియ వేగవంతం చేయండి

అధికారుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాయా వైస్‌ ఛాన్సర్ల (వీసీ) నియామక ప్రక్రియను వేగవంతం చేయాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంబంధిత అధికారును ఆదేశించారు. సెర్చ్‌ కమిటీ నుండి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ)ఏర్పాటు చేయాని సీఎం అధికారుకు ఆదేశాు జారీచేశారు. ఈసీ ఏర్పాటుతో వీసీ నియామకం సుభం అవుతుందని సీఎం అధికారుకు నిర్దేశించారు. ఈసీ, వీసీ నియామక ప్రక్రియ 2-3 వారాల్లోనే  జరగాని సీఎం కేసీఆర్‌ అధికారును ఆదేశించారు.  ఇటీవలే ప్రభుత్వం ఉస్మానియాయూనివర్సిటీ, కాకతీయయూనివర్సిటీ, తెంగాణ యూనివర్సిటీ, పామూరు యూనివర్సిటీ, మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాము తొగుయూనివర్సిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకు వీసీ నియామకం కోసం నొటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే.