బీజేపీలో అంతర్మథనం మొదు

ఢల్లీిలో ‘ఆప్‌’ గెవగానే సంబంధం లేనివాళ్లు సంబరాు చేసుకొంటున్నారు. ‘తుపాకు పేల్చిన వారికి చీపురుతో బదులిచ్చారు’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేయడమే దీనికి ఉదాహరణ. ఇక సీతారాం ఏచూరి మొదుకొని ప్రచ్ఛన్న కమ్యూనిస్టు మేధావుంతా అక్షరాతో భాజపాపై తమ అక్కసంతా వెళ్లగక్కారు. ‘విద్వేష రాజకీయాకు, విభజన రాజకీయాకు చెక్‌’ అంటూ ఏచూరి, చిదంబరం సంబరపడిపోతున్నారు. మమతా బెనర్జీ అయితే ఏకంగా ‘సీఏఏ – ఎన్నార్సీకి వ్యతిరేక తీర్పు’ అంటూ తీర్పు చెప్పేసింది. ‘సీఏఏ ఉచ్చులో కేజ్రీవాల్‌ పడలేదు’ అంటూనే మరోవైపు ఇది సీఏఏ విజయం అని చెప్పడం మూర?త్వం తప్ప ఇంకేం కాదు. ఇక భాజపా వ్యతిరేక నెటిజన్లు ‘షాను – మోదీని’ అనేక రకాుగా అవమానిస్తూ వాళ్ల పనై పోయిందని కామెంట్స్‌ చేస్తున్నారు. అనేక ‘సందర్భాల్లో’ వ్యాసాు రాసే సూడో సెక్యుర్‌ మేధావు ‘భాÛరత్‌కు ఇపుడు కేజ్రీవాల్‌ లేదా ప్రాంతీయ పార్టీలే దిక్కు’ తమ అక్షరోన్మాదం ప్రకటిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే 150 ఏళ్ల చరిత్రకు దగ్గరున్న కాంగ్రెస్‌ ‘తమకు సున్నా వచ్చినా సరే భాజపా ఓడిరదని’ సంబరాు చేసుకొంటున్నారు. కమ్యూనిస్టుకు, కాంగ్రెస్‌ వాళ్లకు ఢల్లీిలో ఒరిగిందేమీ లేకున్నా మిఠాయిు పంచుకుంటుంటే మనం ముక్కున వేలేసుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. పూర్వం ఒక తపస్సు చేస్తున్న వాడికి దేవుడు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అంటే అవతలి గట్టుపై తపస్సు చేస్తున్న వాడికి నాకన్నా రెట్టింపు ఇవ్వండి’ అన్నాట్ట. మరి నీకేం కావాలి అంటే ‘నాది ఒక కన్ను తీసేయ్‌’ అన్నాడట. సరిగ్గా కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పరిస్థితి ఇలా ఉంది. ఆఖరుకు కాంగ్రెస్‌లో పేరు మోసిన ప్రణబ్‌ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ‘కాంగ్రెస్‌ దుకాణం మూసేసి, బీజేపీని ఓడిరచే పని ఔట్‌ సోర్సింగ్‌కు ఇచ్చేద్దామా! ప్రాంతీయ పార్టీకు దేశాన్ని అప్పగిద్దామా?’ అంటూ నేరుగా ప్రచ్ఛన్న కమ్యూనిస్టు కాంగ్రెస్‌ నేత పి. చిదంబరాన్ని కడిగి పారేసింది.

నిజానికి 2015 ఢల్లీిలో 70 అసెంబ్లీ సీట్లు ఉంటే 67 ఆప్‌ గొచుకోగా 3 భాజపా గెలిచింది. 2020లో 62 ఆప్‌ గొచుకోగా భాజపా 8 గెలిచింది. సున్నా సీట్లకు 4 శాతం ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్‌ ఆత్మ పరిశీన చేసుకోవాల్సింది పోయి భాజపా ఓటమిని విజయంగా భావించడం విచిత్రం. భాజపా8 సీట్లు 38.51 శాతం ఓట్లను సాధించడం గొప్ప విషయమే. కేజ్రీవాల్‌ వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతికి ప్పాడకపోవడం, ఉచిత పథకాు, ఆఖరుకు ‘మోదీనే మా ప్రధాని’ అంటూ పాక్‌ను హెచ్చరించడం, షాహీన్‌ఖాన్‌కు పరోక్షంగా మద్దతు ఇవ్వడం వంటివి కలిసొచ్చాయి. అలాగే భాజపాకు మదన్‌లాల్‌ ఖురానా, సుష్మా స్వరాజ్‌, సాహెబ్‌సింగ్‌ వర్మ, అరుణ్‌జైట్లీ వంటి ఢల్లీి బేస్డ్‌ నాయకు గతించడం, మనోజ్‌ తివారీ వంటి సున్నిత మనస్కుడు వాళ్ల స్థానాన్ని భర్తీ చేయలేక పోయాడు. కేజ్రీవాల్‌ ‘హనుమాన్‌ చాలీసా’ పఠించడం వ్ల హిందువు ఓట్లలో కొంత చీలిక రావడం, భాజపా మీద విద్వేషంతో ముస్లిరు ఏకపక్షంగా ఓట్లు ఆప్‌కు వేయడం భాజపా ఓటమికి కారణం. ‘ముస్లిరు ఇలా ఓట్లేయడం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని మేధావీ చెప్పడు!? ఎందుకంటే అది ప్రజాస్వామ్య పరిరక్షణ అంటుంటారు.

అయితే భాజపా ఓటమికి స్థానిక నాయకత్వాు కూడా ఒక కారణం. మోదీ, అమిత్‌ షాలే వచ్చి వ్యూహ రచన చేయాని స్థానిక నాయకత్వాు నోరు తెరచి చూస్తుండడం దిక్కుమాలిన చర్య. వాళ్ల స్థాయిలో గుజరాత్‌, యూపీ వంటి రాష్ట్రాల్లో, కేంద్రంలో మంచి విజయం అందించారు. అంతేగాకుండా ఇటీవ భాజపాలోని కొందరు సంతుష్టీకరణ, లాబీయింగ్‌ ఉచ్చులో పడుతున్నారు. మీడియాలోని సింహ భాగం కమ్యూనిస్టు ప్రభావంతో, కు ప్రాంతీయ పక్షపాతంతో నడుస్తున్నది. ఇదంతా భాజపా వ్యతిరేకం అని చెప్పేందుకు మొన్నటి ఢల్లీి ఫలితా విశ్లేషణలే గొప్ప ఉదాహరణ.

భాజపాకు గుండెకాయ లాంటి జాతీయవాదం వదలిపెట్టిన ప్రతిసారీ ఇలాంటి పరాజయాలే. బట్టగాల్చి మీద వేసే ఎర్ర మీడియా సంస్క ృతిపై కేసీఆర్‌లా ఓ ద ృష్టి పెట్టాలి. కాంగ్రెస్‌ పార్టీలా కొన్ని వర్గాను అతిగా సంత ృప్తి పరచాలి అనే క్షణం భాజపా వదిలిపెట్టాలి. సిద్ధాంతాు లేని వ్యక్తు రాజకీయాు త్రిప్పే స్థితికి రానివ్వకూడదు. ఇతర పార్టీతో లాబీయింగ్‌ చేసే వాళ్లను క్రింది స్థాయి నుండి వేళ్లతో సహా పీకెయ్యాలి. ఇతర పార్టీపై ఓ వైపు యుద్ధం అంటూనే వాళ్లతో అవసరాకు లాూచీ పడడం ఓ కంట కనిపెట్టాలి. తొగు రాష్ట్రాల్లో కూడా ఈ భావ దారిర్య్రం ఉంది. అలాగే విశ్వవిద్యాయాల్లో పత్రికా రంగంలో, మేధోరంగంలో జాతీయవాదంపై రాజీ పడకూడదు. సోషలిస్టు, పూర్వ కమ్యూనిస్టు భాజపాలోని కొందరు అగ్ర నాయకుతో సంబంధాు నెరపుతూ ప్రాంతీయ పార్టీకు లాభం చేస్తున్నారు. రోజువారీగా జరిగే పరిణామాను ద ృష్టిలో ఉంచుకోని సంఫ్‌ు కూడా కొన్ని విషయాలో నిర్లిప్తంగా ఉంటున్నది. తొంబయ్యవ దశకంలో ఉండే పోరాట పటిమ జాతీయవాదు కోల్పోతున్నారు. స్థానిక నాయకత్వంలో మోదీ, షాల్లో ఉండే డైనమిజం ఒక వంతైనా లేదు. నిజానికి ఇపుడు వాళ్లిద్దరు గట్టి మనుషు ఉండబట్టి సరిపోయింది గానీ వాజ్‌పాయ్‌ లాంటి వాళ్లున్నా చంద్రబాబు లాంటి వాళ్లు చక్రం తిప్పేవాళ్లు.

ఉత్తరాది రాష్ట్రాల్లో, కర్ణాటక మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో ఈ అవక్షణాన్నీ భాజపా నాయకుల్లో ఉన్నాయి. అమిత్‌ షా ఢల్లీి నుండి వచ్చి రాష్ట్ర అధ్యక్షునితో అన్నీ చెప్పి వెళ్లాడు. కానీ రాష్ట్ర నాయకు రాజధాని విడిచి కదరు. జిల్లా అధ్యక్షును తమ దగ్గరకే పిుచుకుంటారు. ఈ జిల్లా నాయకు మండ నాయకును జిల్లా కేంద్రానికి పిుచుకుంటారు. ఇదీ దుస్థితి. కాబట్టి క్రింది స్థాయిలో చాలా చోట్ల ఏజెంట్లు కూడా ఉండరు. దేశం విషయానికి వస్తే ప్రజు భాజపా కావాని కోరుకొన్నా, ప్రాంతీయ పార్టీ ఉచిత పథకాు, ధన ప్రవాహం, పార్టీ నిర్మాణం – వ్యూహా ముందు స్థానిక భాజపా నాయకు చేష్టు దిగదుడుపే. 2018 ఫిబ్రవరి తర్వాత గోరఖ్‌పూర్‌, ప్పూర్‌ భాజపా ఓడగానే చంకు గ్రుద్దుకున్నట్లే ఢల్లీి ఓడగానే 2024 జాతకా ఫలితాను వారికి సమాధానం చెప్పాంటే రాష్ట్రా నాయకు సంతుష్టీకరణ, లాబీయింగ్‌ వదిలిపెట్టాలి.

‘ఈ ఎన్నికు చాలా క్లిష్టమైనవి. ఓటర్లను మత ప్రాతిపదికగా చీల్చేందుకు బీజేపీ తీవ్ర యత్నాు చేస్తోంది. అయినా ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది. ఢల్లీి ఎన్నిక ఫలితాు దేశంలో జరిగే పరిణామాకు సూచిక’’ ఆప్‌ తరఫున పనిచేసిన ఎన్నిక వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) ఫలితాకు ముందు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో అన్న మాటలివి. సరిగ్గా ఆయన చెప్పినట్లే ఢల్లీిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. ఎన్నిక ఫలితాు మెవడిన వెంటనే ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేస్తూ ‘‘థ్యాంక్యూ ఢల్లీి, భారతదేశ ఆత్మను పరిరక్షించేందుకు మీరంతా కలిసికట్టుగా నిబడ్డారు.’’ అని వ్యాఖ్యానించారు.

అసు కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ ప్రధానంగా ఇచ్చిన సహా ఏంటి..?  ‘‘బీజేపీ ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యు చేసినా ఏ మాత్రం స్పందించవద్దు….. మోదీ-షాతో ఘర్షణవాద వైఖరి వద్దు. అభివ ృద్ధి మంత్రమే నిరంతరం పఠించాలి’’… అన్నది ఆ సహా. ఈ సూచన బ్రహ్మాండంగా సక్సెసయింది. షాహీన్‌ బాగ్‌లో నిరసన  గురించి కానీ, దానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న వ్యాఖ్య గురించి కానీ పట్టించుకోకూడదని ప్రశాంత్‌ హితవు పలికారు. కేజ్రీ తు.చ తప్పకుండా అలానే చేశారు. జాతీయవాదం, 370 వంటి భావోద్వేగ అంశా చుట్టూనే మోదీ-షా తిరుగుతారని ప్రశాంత్‌ కిషోర్‌కు తొసు.  

బీజేపీకి ప్రధాన ప్రచారకర్త అమిత్‌ షాయే! ఢల్లీిలో కూడా ఆయనే కేంద్రబిందువు. ప్రతిరోజూ హోంశాఖ బాధ్యతను సాయంత్రం 4 గంటకు ముగించుకుని షా ఉధ ృతంగా ప్రచారం చేశారు. ప్రతిచోటా ఆయన ముగింపులో ఒకే మాట అనేవారు.. ‘మీరు ఈవీఎంలో నొక్కే బటన్‌ నుంచి మెవడే కరెంటుతో షాహీన్‌బాగ్‌కు షాక్‌ కొట్టాలి’ అని! చివరకు ఇది వికటించి ఆ షాక్‌ బీజేపీకే తగిలింది. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ తదుపరి గురి బిహారే! అక్కడ నుంచి ఆప్‌ను రంగంలోకి దించాని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. బిహార్‌లోని రొహతాస్‌ జిల్లా కోనార్‌లో పుట్టిన ప్రశాంత్‌ కిషోర్‌కు అక్కడి రాజకీయాు కొట్టిన పిండి. అదీకాక, బిహార్‌లో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. ఆర్జేడీ కకావికమై ఉంది. కాంగ్రెస్‌ బహీనపడడంతో నితీశ్‌ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం లేదు. మేం ఆ ప్రత్యామ్నాయం అందజేస్తామని ఆప్‌ బిహార్‌ ఇన్‌చార్జి శత ృఘ్న సాహూ అన్నారు. బిహార్‌ తరువాత ప్రశాంత్‌ కిషోర్‌ క్ష్యం బెంగాల్‌! మమతా దీదీని మళ్లీ గద్దెనెక్కించడం ఆయనకు పెద్ద సవాలే. అలాగే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరఫున ఆయన ప్రచార వ్యూహం రూపొందించబోతున్నారు.