గులాబీకే ‘సహకారం’

స్వ్ప ఉద్రిక్తతు మినహా పోలింగ్‌ విజయవంతం

హైదరాబాద్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(ప్యాక్స్‌) ఎన్నిక పోలింగ్‌ అక్కడక్కడ ఉద్రిక్తతతో, హింసాత్మక సంఘటనతో జరిగింది. శనివారం ఉదయం 7గంట నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ కొనసాగింది. ఏకగ్రీవం కాగా(157 ప్యాక్స్‌ు… 5,403 డైరెక్టర్‌ స్థానాు) మిగిలిన 747 ప్యాక్స్‌ు, 6,248 వార్డుకు (ప్రాయోజిత నియోజక వర్గాు) ఉదయం 7 గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 14,530 మంది అభ్యర్థు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇప్పటికే మూడొంతు ఏకగ్రీవం చేసుకున్న టీఆర్‌ఎస్‌కు మిగిలిన స్థానాలో కూడా పైచేయి అయింది. సహకార ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఆ లాటరీలో ఎంపికైన అభ్యర్థికి మిగిలిన వారికన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినట్లు పరిగణించి ఆ అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. కాగా నారాయణఖేడ్‌ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గంలో సంగారెడ్డి అనే వ్యక్తి పేరిట ఉన్న ఓటును  మరొకరు వేశారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన సంగారెడ్డి ఎలా ఓటు వేస్తారని ఎన్నిక సిబ్బందితో టీఆర్‌ఎస్‌ నేత వాగ్వాదానికి దిగారు. దొంగ ఓట్లు వెయకుండా చర్యు తీసుకోవాని డిమాండ్‌ చేశారు. నారాయణఖేడ్‌ లో ఎన్నిక అధికారుతో 14 వ వార్డు కౌన్సిర్‌ నూర్జహాన్‌ బేగం వాగ్వాదం తన ఓటును వేరే వ్యక్తు ఎలా వేస్తారని ప్రశ్నించారు కౌన్సిర్‌. న్లగొండ జిల్లా చిట్యాలో జరుగుతున్న ‘సహకార’ ఎన్నికల్లో ఓ పెళ్లి కొడుకు ఓటు హక్కు వినియోగించుకున్నా. ఉదయం 11.30గంటకి వివాహ ముహూర్తం ఉండడంతో ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్లిపోవడం విశేషం. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ సహకార ఎన్నిక పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెకొంది. బీజేపీ నాయకు రిగ్గింగ్‌ చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేత ఆందోళన దిగారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసు రంగంలోకి దిగి ఘర్షణ అదుపు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో సహకార ఎన్నికు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కోటగిరి, మొస్ర చందూర్‌ మండలాల్లో ఉన్న 5సహకార సంఘాల్లోని 54 డైరెరక్టర్‌ స్థానాకు ఓటింగ్‌ జరిగింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సహకార సంఘాు ఉండగా 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 14 సహకార సంఘాకు ఓటింగ్‌ ప్రారంభమైంది. 220 డైరెక్టర్‌ పదవుల్లో 104 ఏకగ్రీవం కాగా, 116 కు ఎన్నికు జరిగాయి.
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 125 సహకార సంఘాు ఉండగా 12 ఏకగ్రీవం అయ్యాయి. 743 డైరక్టర్‌ పదవు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 113 సహకార సంఘాకు పోలింగ్‌ జరిగింది.