కమం..కష్టకాం

రాష్ట్రాపై ఒక్కొక్కటిగా పట్టు కోల్పోతున్న కమనాధు

`ఢల్లీి ఓటమిపై కమనాధుల్లో అంతర్మథనం
` అక్కరకురాని అగ్రనేత ప్రచారం
`వరుసగా దెబ్బమీద దెబ్బ తింటున్న బీజేపీ
`ఢల్లీిలో బం పుంజుకున్నా సీట్లు రాబట్టుకోలేని దైన్యం
`బీజేపీ ముందున్న టార్గెట్‌ రాష్ట్రాపై ప్రభావం
`బీహార్‌,పశ్చిమబెంగాల్‌,తమిళనాడు,అసోం,పుదుచ్చెరి

హైదరాబాద్‌:
2019 లోక్‌ సభ సార్వత్రిక ఎన్నికల్లో సంచన విజయం సాధించినప్పటికీ.. రాష్ట్రా వారీగా మాత్రం భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం అనుకూ ఫలితాు కనిపించడం లేదు. ఒక రాష్ట్రంలో తర్వాత మరో రాష్ట్రంలో ఎదురుదెబ్బు తగుతూ ఉన్నాయి కమం పార్టీకి. ఒకవైపు ప్రజా సహస్యను భారతీయ జనతా పార్టీ పూర్తిగా పక్క దారి పట్టించిందనే అభిప్రాయాు వినిపిస్తూ ఉన్నాయి. దేశ రాజధాని ఢల్లీిలో దారుణ పరాజయాన్ని చవిచూసిన బీజేపీ… ఈ ఓటమికి గ కారణాను విశ్లేషించుకునే పనిలో నిమగ్నమైంది. హస్తినలో పాగా వేసేందుకు కమదళం ఎంతగానో ప్రయత్నించినా… కేజ్రీవాల్‌ క్రేజ్‌ ముందు బీజేపీ వ్యూహాలేవీ ఫలించలేదు. హర్యానాలో ప్రజు బీజేపీని తిరస్కరించారు. అయితే ఏదోలా అధికారాన్ని అందుకుంది. ఆ పై మహారాష్ట్రలో ఏదోలా అధికారంలోకి చేజిక్కిందని అనుకున్నా శివసేన హ్యాండివ్వడంతో అధికారం చేజారింది. ఐదేళ్ల కిందట చేజిక్కిన జార్ఖండ్‌ ఇటీవలే చేజారింది!
2019 పార్లమెంటు ఎన్నిక ముందు జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ రాష్ట్రంలో 29 సీట్లలో 28 సీట్లు గొచుకుంది. రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ 25 సీట్లలో 24 సీట్లు గొచుకుంది.
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన చత్తీస్‌గఢ్‌లోనూ 11 పార్లమెంటు సీట్లలో బీజేపీ 9 సీట్లు గొచుకుంది. తెంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో కేవం ఒక్క ఎమ్మెల్యేనే గొచుకున్న బీజేపీ ఏడాది తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 4 ఎంపీ సీట్లను గొచుకుంది.
తాజాగా ఢల్లీిలోనూ ప్రజు ఇదే సీన్‌ రిపీట్‌ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాని కోరుకున్న ఢల్లీివాసు ఎనిమిది నెల క్రితం ఆ రాష్ట్రంలో మొత్తం ఏడు పార్లమెంటు సీట్లలో ఏడు బీజేపీకి అప్పగించారు. కానీ, రాష్ట్రంలో మాత్రం కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఉండాని కోరుకొని 70 అసెంబ్లీ సీట్లలో 62 కట్టబెట్టారు.
ఈ ఫలితాన్నీ కేంద్రంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉండాని, రాష్ట్రంలో ఇతర పార్టీు, బమైన నాయకత్వాను గెలిపించాని ప్రజు భావిస్తున్నట్లు తొస్తున్నాయి.
స్థానికంగా బమైన నాయకత్వాను తయారు చేసుకోలేకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థు వీరు అని చెప్పుకోలేకపోవడం, స్థానిక అంశాకు కాకుండా జాతీయ అంశాకే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రాధాన్యత ఇవ్వడం, ఎక్కువగా నరేంద్ర మోడీ – అమిత్‌ షా ఇమేజ్‌పైనే ఆధారపడటం వంటి కారణా వల్లే బీజేపీ రాష్ట్రాల్లో పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.
త్వరలో బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అసోం, పుదుచ్చెరి ఎన్నికు జరగబోతున్నాయి. మరి, ఈ ఎన్నికల్లోనైనా బీజేపీ వ్యూహాు మార్చుకొని సక్సెస్‌ అవుతుందేమో చూడాలి.
ఆర్థిక మాంద్యం నిరుద్యోగిత స్థాయి పెరగడం వంటి అంశాను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అనేక మంది వాపోతూ ఉన్నారు. ఎంతసేపూ హిందుత్వ అజెండాను అము పెట్టాని చూడటం తప్ప భారతీయ జనతా పార్టీ  ప్రజకు ఏం కావాలో ఆలోచించడం లేదనే విశ్లేషణు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఎన్‌ఆర్సీ సీఏఏ చిచ్చును బీజేపీ రగల్చింది. అది కాగుతూ ఉండటమే మంచిదని కమం పార్టీ భావించి ఉందని అనేక మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. దేశం మతం కోణం మీద విడిపోతే అధికారం తమ చేజారదు అనేది బీజేపీ వ్యూహం అనే అభిప్రాయాు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఢల్లీి అసెంబ్లీ ఎన్నికు ఆసక్తిదాయకంగా నిలిచాయి.
ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన రొటీన్‌ అస్త్రాన్నింటినీ వాడిరది. తమ వైరి పక్ష పార్టీను దేశ ద్రోహుగా అభివర్ణించారు బీజేపీ నేతు. తమ విధానాను  వ్యతిరేకించే వారి పట్ల తీవ్ర పదజాలాన్ని వాడి కొందరు కేంద్రమంత్రు కూడా ఎన్నిక ప్రచార నిషేధాన్ని ఎదుర్కొన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మతపరమైనే ఉద్రిక్తతు  రెచ్చగొట్టేలా మాట్లాడి ఓటు అడిగిన కొందరు బీజేపీ నేతపై ఈసీ నిషేధాజ్ఞు విధించింది. వారు ప్రచారం చేయడానికి వీళ్లేదని ఈసీ తేల్చింది. ఈ స్థాయిలో జరిగింది బీజేపీ ప్రచారం. అయినా వారు ఆశించిన ప్రయోజనం మాత్రం ఫలితాల్లో కనిపించినట్టుగా లేదు. ప్రజు తమ తమ  రాష్ట్రా వరకూ వచ్చే సరికి బీజేపీ అజెండాను పట్టించుకోలేదు. ఏ లెక్కలో గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కిందో కానీ.. రాష్ట్రాల్లో మాత్రం కమం పార్టీని ఓటర్లు చిత్తు చేస్తూ ఉన్నారు. ఇక ఇంతటితో ఈ వ్యవహారం అయిపోలేదు. ఢల్లీిలో అసెంబ్లీ ఎన్నిక తర్వాత బీహార్‌ లో బీజేపీ ఎన్నికను ఎదుర్కొనాల్సి ఉంది. అక్కడ బీజేపీ జేడీయూతో అధికారాన్ని పంచుకుంటూ ఉంది. బీజేపీ విధానాను జేడీయూ సమర్థించడం లేదిప్పుడు. మరి అక్కడ బీజేపీ కూటమిని ప్రజు ఎలా ట్రీట్‌ చేస్తారో!
దేశ రాజధాని ఢల్లీిలో దారుణ పరాజయాన్ని చవిచూసిన బీజేపీ… ఈ ఓటమికి గ కారణాను విశ్లేషించుకునే పనిలో నిమగ్నమైంది. హస్తినలో పాగా వేసేందుకు కమదళం ఎంతగానో ప్రయత్నించినా… కేజ్రీవాల్‌ క్రేజ్‌ ముందు బీజేపీ వ్యూహాలేవీ ఫలించలేదు. మొత్తం 70 స్థానాల్లో ఆప్‌ 62 స్థానాు గొచుకోగా… బీజేపీ అతి కష్టం మీద 8 స్థానాల్లో పాగా వేయగలిగింది. అయితే బీజేపీకి ఇంత కష్టకాంలోనూ ఊరట కలిగించే విషయం ఒకటి ఉంది. అదే ఢల్లీిలో ఆ పార్టీకి ఓటు బ్యాంకు శాతం పెరగడం. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లకు పరిమితమైన బీజేపీ… అప్పట్లో 32.19 శాతం ఓట్లను సాధించింది. అయితే ఈసారి అందుకు అదనంగా 38.51 శాతం ఓట్లను బీజేపీ సాధించింది. సీట్ల పరంగా బీజేపీ నమోదు చేసిన పెరుగుద స్వ్పమే అయినా… ఓట్లపరంగా మాత్రం బీజేపీ కొంత మంచి ప్రదర్శన కనబరిచిందనే చెప్పాలి. ఇక గత ఎన్నికల్లో 54.35 శాతం ఓట్లను సాధించిన ఆప్‌… ఈసారి 53.57శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఢల్లీిలోని బురారీ నియోజకవర్గానికి చెందిన ఆప్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజయ్‌ రaా తన ప్రత్యర్థిపై 88,158 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించగా… బిజ్వాసన్‌ నియోజకవర్గానికి చెందిన ఆప్‌ అభ్యర్థి భూపిందర్‌ సింగ్‌ బీజేపీ అభ్యర్థి ప్రకాశ్‌ రానాపై 753 ఓట్ల స్వ్ప మెజార్టీతో గెలిచారు.
తాజా ఢల్లీి ఎన్నికల్లో బీజేపీ గొపొందితే.. బీహార్‌లో ఎక్కడ ఎక్కువ సీట్లు అడుగుతుందోనన్న ఆందోళన నితీశ్‌లో ఉంది. అయితే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో సీట్ల షేరింగ్‌ విషయంలో తాము గట్టిగా పట్టుబట్టవచ్చునని నితీశ్‌ భావిస్తున్నట్టు తొస్తోంది. జేడీయూకే ఎక్కువ సీట్లు దక్కేలా.. అదీ తమకు కావాల్సిన నియోజకవర్గాను ఎంచుకున్న తర్వాతే మిగతా సీట్లను బీజేపీకి ఇచ్చేలా నితీశ్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఢల్లీి ఎన్నికు తారుమారై ఉంటే.. బీహార్‌లో బీజేపీ ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్‌ షేరింగ్‌ కోసం నితీశ్‌ను పట్టుబట్టేదన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇటీవ వివిధ రాష్ట్రా ఎన్నికు, పార్లమెంటు ఎన్నిక ఫలితాను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాని, నరేంద్ర మోడీ మాత్రమే ప్రధానిగా ఉండాని కోరుకుంటున్న ప్రజు రాష్ట్రాల్లో మాత్రం స్థానిక పరిస్థితును బట్టి ఇతర పార్టీకు అధికారం కట్టబెడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ అంశాకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆయా రాష్ట్రాకు సంబంధించిన అంశాను, పనాతీరును పరిగణలోకి తీసుకొని మాత్రమే ప్రజు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారనేది స్పష్టమవుతోంది.
కేంద్రంలో ఒక బమైన ప్రభుత్వం, ప్రధాని ఉండానేది ఎక్కువ మంది ప్రజు ఆశిస్తారు. శత్రుదేశాను సమర్థంగా ఎదుర్కోవాన్నా, జాతీయ సమస్యను పరిష్కరించగగాన్నా బమైన నాయకత్వం కేంద్రంలో అధికారంలో ఉంటేనే బాగుంటుందని ప్రజు ఆలోచిస్తున్నారు. అందుకే 2014, 2019లో నరేంద్ర మోడీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. ప్రస్తుతం నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా కూడా ప్రజకు ఎవరూ కనిపించడం లేదు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాను దక్కించుకుంది.
అయితే, వివిధ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ ఆదరణ కోల్పోతోంది. ఆ పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోవాల్సి వస్తుంది. కొత్త రాష్ట్రాు కూడా ఆ పార్టీకి దక్కడం లేదు. ఇందుకు కారణంగా జాతీయ అంశా కంటే ఆయా రాష్ట్రా అంశాకే ప్రాధాన్యత ఇచ్చి ప్రజు రాష్ట్ర ప్రభుత్వాను ఎన్నుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెరపైకి తెస్తున్న జాతీయ అంశాు ఎన్నికల్లో పని చేయడం లేదు. గత రెండేళ్లుగా జరుగుతున్న ఎన్నికలే ఇందుకు ఉదాహరణ.