మార్చి 15 లోగా స్థానిక ఎన్నికు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశంలో పు కీక నిర్ణయాు

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పు నిర్ణయాను తీసుకున్నారు. సమావేశానంతరం  రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాను వ్లెడిరచారు. మార్చి 15లోపు స్థానిక సంస్థ ఎన్నికు నిర్వహించాని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్‌ మెవడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పు తీసుకువస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాకు ప్పాడితే కఠిన చర్యు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికు జరిగేలా చర్యు తీసుకుంటామని చెప్పారు. అక్రమాకు ప్పాడే వారిపై అనర్హత వేటు వేస్తామని గరిష్టంగా మూడేళ్ళ వరకు జైు శిక్ష కూడా పడేలా చర్యు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక ప్రచారానికి 8 రోజు గడువును విధించామని మంత్రి తెలిపారు. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత ఇకపై సర్పంచ్‌దే ఉంటుందన్నారు. సర్పంచ్‌ు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధను తీసుకువస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాలో సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవును ఎస్టీకే కేటాయిస్తామన్నారు. తాగునీటి అవసరాు, ప్రక ృతి వైపరిత్యా నివారణకై సర్పంచ్‌కే పూర్తి అధికారాు కట్టబెట్టినట్లు మంత్రి వ్లెడిరచారు.
ఓటర్లను ప్రలోభ పెడితే అనర్హత వేటు నిబంధన మున్సిపల్‌ ఎన్నికకు కూడా వర్తిందని మంత్రి నాని హెచ్చరించారు. ఏపీ స్టేట్‌ అగ్రిక్చర్‌ కౌన్సిల్‌, ఏపీ స్టేట్‌ ఫైనాన్సియల్‌ లిమిటెడ్‌  ఏర్పాటుకు కాబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్ని నాని వ్లెడిరచారు. జెన్కో ఆధ్వరంలో 10 వే మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాని నిర్ణయించామని చెప్పారు.రైతు ఉచిత విద్యుత్‌ కోసం రూ.8వే కోట్లు కేటాయించామని తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం రూ.1500 కోట్ల సబ్సిడీని చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి నాని పేర్కొన్నారు.