మార్పురాకుంటే ఊరుకునేది లేదు
ప్రగతి భవన్లో కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
`ఎవరికీ వ్యక్తిగత ప్రయోజనాు ఉండొద్దు
`ప్రజాప్రభుత్వాు తీసుకునే నిర్ణయాలే కీకం
`గ్రామాలో మార్పురాకుంటే అధికారుపై చర్యు
`త్వరలో మున్సిపల్ శాఖలో ఖాళీు భర్తీ
`ప్రభుత్వ పథకాు అముపరిచే బాధ్యత కలెక్టర్లదే
`రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీు నిర్వహిస్తాం
`అధికార యంత్రాంగం ఒక టీమ్లా పనిచేయాలి
హైదరాబాద్: కలెక్టర్ల వ్యవస్థ బలోపేతానికే అడిషనల్ కక్టర్లను నియమించామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో కలెక్టర్లను ఉద్దేశించిన మాట్లాడిన సీఎం కేసీఆర్.. కీక వ్యాఖ్యు చేశారు. అభివృద్ధి, సంక్షేమమే అధికారుకు ప్రాధాన్యంగా ఉండాని దిశానిర్దేశం చేశారు. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతు ఉండొద్దన్నారు. వాస్తవిక ద ృష్టితో ప్రభుత్వం చట్టాు తెస్తోందన్నారు. ప్రజు ఎన్నుకున్న ప్రభుత్వాు తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అని సీఎం పేర్కొన్నారు. వాటిని అధికార యంత్రాంగం అము చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. గ్రామాల్లో మార్పు రాకపోతే ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరోకోదని కేసీఆర్ హెచ్చరించారు. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీు చేస్తానని చెప్పారు. నిర్లక్ష్యం వహించిన అధికారుపై చర్యు తీసుకునే అధికారం కలెక్టర్లదేనని తెలిపారు. త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా చేపడతామని సీఎం తెలిపారు. త్వరలో మున్సిపల్ శాఖలో ఖాళీను భర్తీ చేస్తామని సీఎం చెప్పారు.అధికారుకు ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతు ఉండొద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాు, విధానాు, పథకా అమలే కలెక్టర్లకు ప్రాధాన్యత కావాన్నారు. అనేక రకా చర్చోపచర్చు నిపుణుతో సంప్రదింపు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాు తెస్తోందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవంభిస్తున్న మన దేశంలో ప్రజు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయానే అము చేయాలి అధికారును ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజ సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాను జిల్లా అధికార యంత్రాంగం అము చేయాని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాను అము చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతు ఉండరాదని జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉద్భోదించారు. విస్తృత మేథోమథనం, పు రకా చర్చోపచర్చు, అసెంబ్లీలో విస్త ృత చర్చ, నిపుణుతో సంప్రదింపు జరిపి ప్రభుత్వం వాస్తవిక ద ృష్టితో చట్టాు తెస్తుందని, కార్యక్రమాు తీసుకుంటుందని పేర్కొన్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవంభిస్తున్న మన దేశంలో ప్రజు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానే అధికార యంత్రాంగం అము చేయాని పిుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాు, విధానాు, పథకాు, కార్యక్రమా అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రు, సీనియర్ అధికాయి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మన ముందున్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని పల్లొ, పట్టణాు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరిసేలా చేయమని సీఎం పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ఒక టీమ్ లాగా పనిచేయాని సీఎం ఈ సందర్భంగా కోరారు. ‘ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి బాధ్యతు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాద్యతను కలెక్టర్లు తీసుకోవాలి’ అని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీు నిర్వహిస్తామని, ఫ్లయింగ్ స్క్వాడ్ు పర్యటిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రిగా తాను కూడా ఆకస్మిక పర్యటను చేస్తానని సీఎం హెచ్చరించారు. అనుకున్న రీతిలో ఏ గ్రామం లేకపోయినా చర్యు తప్పవని స్పష్టం చేశారు. గ్రామాను తీర్చిదిద్దే వారికి అవార్డు, ప్రోత్సాహకాు కూడా ఉంటాయని వ్లెడిరచారు. తెంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాము. సంక్షేమ రంగంలో దేశంలోనే తెంగాణ నెంబర్ వన్గా నిలిచింది. రూ.40,000 కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాు అమవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉండేది. చాలా తక్కువ సమయంలోనే విద్యుత్ సమస్యను అధిగమించాం. నేడు దేశంలో అన్ని రంగాకు 24 గంట పాటు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెంగాణ నివడం మనందరికీ గర్వకారణం. మిషన్ భగీరథ పథకం వ్ల ప్రజ తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. గతంలో వేసవి వచ్చిందంటే ఎక్కడ చూసినా ప్రజు మంచినీటికి అవస్థు పడేవారు. మంత్రు, కలెక్టర్ల ముందు బిందె ప్రదర్శను చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. అన్ని గ్రామాకు సురక్షిత మంచినీరు అందుతున్నది. భారీ నీటి పారుద ప్రాజెక్టు నిర్మాణం వ్ల సాగునీటి వసతి ఏర్పడుతున్నది. ఇలా ముఖ్యమైన పనున్నీ విజయవంతంగా సాగుతున్నాయి. ఇప్పుడు మన ముందు ఉన్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని పల్లొ, పట్టణాు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడం. అదే మనకు అత్యంత ముఖ్యమైన పని.’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘‘ కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాు వారు ఎంచుకోవద్దు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలి. ఒక టీమ్ లాగా అధికార యంత్రాంగం పనిచేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధు నిర్వర్తించాలి. కేసీఆర్ కిట్స్, కల్యాణక్ష్మి, కంటిమెగు లాంటి కార్యక్రమాు పేద కష్టాు, కన్నీళ్లను దూరం చేయానే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాు. ఎంతో మేధో మథనం చేసి, ప్రజ అవసరాకు అనుగుణంగా వాస్తవిక ధృక్పథంతో ప్రభుత్వం కార్యక్రమాు రూపొందిస్తుంది. అలాంటి కార్యక్రమాను జిల్లా స్థాయిలో కలెక్టర్లు అము చేయాలి. కలెక్టర్ల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాని నిర్ణయించింది. అందుకే కలెక్టర్లకు అండగా ఉండడం కోసం అడిషనల్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచింది. అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్యత ఉంది. గతంలో 112 కమిటీకు కలెక్టర్లు చైర్మన్గా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాుగా మార్చాం. దీనివ్ల కొంత పనివత్తిడి తగ్గుతుంది.‘‘ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘‘ గ్రామా అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యను ప్రభుత్వం తీసుకుంది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం క్ష్యంగా ఇప్పటి వరకు రెండు విడతుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలి. పల్లెల్లో విరివిగా మొక్కు పెంచాలి. వాటిని సంరక్షించాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి. మురికి గుంటు, చెత్తా చెదారం తొగించాలి. పాడుపడిన బావు పూడ్చివేయాలి. పాత బోరుబావును పూడ్చాలి. ఈ పనున్నింటినీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలి. కొత్త జిల్లాు, కొత్త డివిజన్లు, కొత్త మండలాు, కొత్త గ్రామ పంచాయతీు ఏర్పాటు చేయడం ద్వారా పరిపానా విభాగాు చిన్నవి అయ్యాయి. ఇది పల్లెను బాగు చేసుకోవడానికి ఎంతో సానుకూ అంశం.
పల్లె అభివ ృద్ధికి నిధు కొరత సమస్య కాకుండా ప్రతీ నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధును విడుద చేస్తున్నాం. వేరే ఖర్చు ఆపుకునైనా సరే గ్రామాకు నిధు ఇస్తున్నాం. అన్ని గ్రామాకు గ్రామ కార్యదర్శును నియమించాం. ఎంపీఓను, ఎంపీడీవోను, డీఎల్పీవో, డీపీఓ, జడ్పీ సీఇవో లాంటి పోస్టున్నింటినీ భర్తీ చేశాం. పంచాయతీ సిబ్బంది వేతనాు పెంచాము. ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించాం. విధు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తన అధికారాను వదుకుని కలెక్టర్లపై నమ్మకంతో వారికి బదిలీ చేసింది. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి బాధ్యతు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాద్యతను కలెక్టర్లు తీసుకోవాలి. కలెక్టర్లకు సహాయకారగా ఉండేందుకు అడిషనల్ కలెక్టర్లను నియమించాం. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థకు కేటాయించాం. వారికి మరో పని అప్పగించవద్దు. ఒక అడిషనల్ కలెక్టర్ కేవం స్థానిక సంస్థను సమర్థవంతంగా పని చేయించే బాధ్యతు మాత్రమే నిర్వర్తించాలి.‘‘ అని సీఎం కేసీఆర్ సూచించారు.
‘‘ రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’ నిర్వహించాలి. సర్పంచు, గ్రామ కార్యదర్శు, ఎంపీటీసీు, ఎంపీపీు, జడ్పీటీసీను ఆహ్వానించాలి. గ్రామాను అభివ ృద్ధి చేసుకునే పద్ధతి వివరించాలి. ఎవరి బాధ్యత ఏమిటో విడమరిచి చెప్పాలి. సర్పంచు, కార్యదర్శు ఏమేం చేయాలో వివరించాలి. మంత్రు, ఎంపీు, ఎమ్మెల్యేు, జడ్పీ చైర్ పర్సన్లను ముఖ్య అతిథుగా పివాలి. ఈ సమ్మేళనంలో విధు, బాధ్యతు చెప్పాలి. సమావేశం తర్వాత పది రోజు గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామా రూపురేఖు మార్చాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రామా పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీు నిర్వహిస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్ు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటను చేస్తాను. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యు తప్పవు. గ్రామాను బాగా ఉంచుకునే వారికి అవార్డు, ప్రోత్సాహకాు కూడా ఉంటాయి. పల్లె ప్రగతి కార్యక్రమం కొద్ది కాం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు. కేవం స్పెషల్ డ్రైవ్గా కాదు%ౌౌ% ఇది నిరంతరం సాగాలి. దేశంలో ఆదర్శ పల్లొ ఎక్కడున్నాయంటే తెంగాణలో ఉన్నాయనే పేరు రావాలి. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయించాలి. మంత్రు, ఇతర ప్రజాప్రతినిధు, అధికాయి వ్యవస్థతో పనిచేయించాలి. ప్రతీ గ్రామంలో మొక్కు నాటి వాటిని సంరక్షించాలి. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కను ఖచ్చితంగా బతికించాలి. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తివేయడానికి ట్రాక్టర్ ను కొనుగోు చేయాలి. గ్రామంలో స్మశాన వాటికు, ఖనన వాటికు, డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలి.‘‘ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
‘‘ గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ ద ృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పను చేయడానికి ప్రతీ కలెక్టర్ వద్ద ఒక్కో రూ. కోటి చొప్పున అందుబాటులో ఉంచుతాము. గ్రామాల్లో మొక్కు నాటడం మాత్రమే కాదు. అడవుల్లో కప స్మగ్లింగును అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. చెట్లు నరకకుండా చూడాలి. అటవీ భూముల్లో దట్టమైన అడవు పెంచాలి. పది ఎకరా అటవీభూమిలో అడవిని అభివ ృద్ధి చేయడం పదివే ఎకరాల్లో సామాజిక అడవు పెంచడంతో సమానం. కాబట్టి అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అము చేయాలి. హైదరాబాద్, గద్వా, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవు శాతం చాలా తక్కువగా ఉంది. అక్కడి కలెక్టర్లు సామాజిక అడవు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మొక్కు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రు, కలెక్టర్ల బాధ్యత. వారి పనితీరుకు ఇదే గీటురాయి. మొక్కు నాటి, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేదు. ఏ అభివ ృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతా నుంచే ప్రారంభం కావాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నారు. దళితవాడు, గిరిజన తండాు, ఆదివాసీ గూడాల్లో ప్రజా ప్రతినిధు, అధికాయి పర్యటించాలి. కార్యక్రమా అమును అక్కడి నుంచే ప్రారంభించాలి. ‘‘ అని సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.