భారత్‌కు ఆ శక్తి ఉంది..

అసోచామ్‌ వార్షిక సదస్సులో మోదీ ప్రసంగం

  • -భారత ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి
  • -5 ట్రిలియన్‌ డాలర్ల టార్గెట్‌ను అందుకోగల శక్తి ఉంది
  • -ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం
  • -విప్లవాత్మక పద్ధతిలో జీఎస్‌టీ విధానం
  • -ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో మెరుగైన ఫలితం
  • -వ్యాపారాన్ని మరింత సరళతరం చేసేందుకు ప్రయత్నం

”భారత ఎకానమీ 5 ట్రిలియన్‌ డాలర్ల టార్గెట్‌ను అందుకునే శక్తి భారత్‌కు ఉంది. అందుకు శాయశక్తులా కషి చేస్తున్నాం. టార్గెట్‌ అందుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. కొద్ది రోజుల్లోనే కంపెనీని రిజిస్టర్‌ చేసేలా ప్రస్తుతం మార్పులు తెచ్చాం. 5-6 సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. భారత ఆర్థిక వ్యవస్థను కాపేడేందుకు ఎంతో కషి చేశాం. పారిశ్రామిక రంగంలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పెండింగ్‌ డిమాండ్‌ను తీర్చేందుకు ప్రయత్నించాం. రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం. జీఎస్‌టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశాం. ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్‌ మెరుగయ్యేలా ప్రయత్నించాం” – ప్రధాని మోదీ

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా.. ఆ సంక్షోభం నుంచి బలంగా గట్టెక్కుతామని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన అసోచమ్‌ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అయిదారేళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ కూప్పకూలిపోయిందని, కానీ తమ ప్రభుత్వం ఆ వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షించి, మళ్లీ గాడిలో పడేలా చేశామన్నారు. తమ ప్రభుత్వం రైతులు, కార్మికులు, కార్పొరేట్‌ సంస్థల ఆందోళనలను పట్టించుకుంటోందన్నారు. పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నామని, పారదర్శకత, సామర్థ్యాన్ని, బాధ్యతను కూడా పెంచుతున్నామన్నారు. కంపెనీస్‌ యాక్టులో ఉన్న కొన్ని అంశాలను ఎత్తివేయాలనుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. వ్యాపారాన్ని మరింత సరళతరం చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మోసాల వల్ల అన్ని వ్యాపారాలు దెబ్బతినవని, విఫలమైనంత మాత్రాన దాన్ని నేరంగా చూడరాదు అని మోదీ అన్నారు. కంపెనీ మంచి కోసం నిజమైన నిర్ణయాలను తీసుకునేవారిపై ఎటువంటి తప్పుడు చర్యలు చేపట్టబోమన్నారు.
పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రారంభ సమావేశాల సందర్బంగా అసోచామ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు అందచేసిన మోదీ ఐదారు సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందనీ, అయితే తమ సర్కారు దానికి కాపాడుకుందని మోదీ ప్రకటించారు. అయితే ప్రస్తుతం దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ వద్ధి ఇప్పటికిపుడు వచ్చింది కాదనీ గత అయిదేళ్లుగా చేసిన క షి ఫలితమేనని తెలిపారు. భారతదేశ జీడీపీ వద్ధి రేటు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పడిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ వద్ధి ఇప్పటికిపుడు వచ్చింది కాదనీ గత అయిదేళ్లుగా చేసిన క షి ఫలితమేనని తెలిపారు. భారతదేశ జీడీపీ వ ద్ధి రేటు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పడిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే ప్రస్తుతం దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ వ ద్ధి ఇప్పటికిపుడు వచ్చింది కాదనీ గత అయిదేళ్లుగా చేసిన క షి ఫలితమేనని తెలిపారు. భారతదేశ జీడీపీ వద్ధి రేటు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పడిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలతో చక్కదిద్దుకుంటూ వచ్చామని, ఆర్థిక వ ద్ధికి అన్నిరకాలుగా క షి చేశామని మోదీ వెల్లడించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలతో చక్కదిద్దుకుంటూ వచ్చామని, ఆర్థిక వద్ధికి అన్నిరకాలుగా కషి చేశామని మోదీ వెల్లడించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలతో చక్కదిద్దుకుంటూ వచ్చామని, ఆర్థికవద్ధికి అన్నిరకాలుగా కషి చేశామని మోదీ వెల్లడించారు.
5-6 సంవత్సరాల వెనక్కిపోతున్న విపత్తునుంచి తమ సర్కారు ఆర్థిక వ్యవస్థను రక్షించిందనీ మోదీ తెలిపారు. దానికి స్థిరీకరించడమే కాక, క్రమశిక్షణ తీసుకొచ్చామన్నారు. 5-6 సంవత్సరాల వెనక్కిపోతున్న విపత్తునుంచి తమ సర్కారు ఆర్థిక వ్యవస్థను రక్షించిందనీ మోదీ తెలిపారు. దానికి స్థిరీకరించడమే కాక, క్రమశిక్షణ తీసుకొచ్చామన్నారు. 5-6 సంవత్సరాల వెనక్కిపోతున్న విపత్తునుంచి తమ సర్కారు ఆర్థిక వ్యవస్థను రక్షించిందనీ మోదీ తెలిపారు. దానికి స్థిరీకరించడమే కాక, క్రమశిక్షణ తీసుకొచ్చామన్నారు.
అలాగే దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్‌ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధమైందన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్‌ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధమైందన్నారు.
అలాగే దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్‌ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధమైందన్నారు.
ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు.
రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్‌టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్‌ మెరుగుపడిందని మోదీ తెలిపారు. రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్‌టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్‌ మెరుగుపడిందని మోదీ తెలిపారు.
రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్‌టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్‌ మెరుగుపడిందని మోదీ తెలిపారు.
అలాగే ఆర్థికవ్యవస్థ వద్దితోపాటు, ఆధునికతను జోడించామని, ముఖ్యంగా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకోసం ఆధునిక, వేగవంతమైన డిజిటల్‌ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఆర్థికవ్యవస్థ వద్దితోపాటు, ఆధునికతను జోడించామని, ముఖ్యంగా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకోసం ఆధునిక, వేగవంతమైన డిజిటల్‌ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం.
అలాగే ఆర్థికవ్యవస్థ వ ద్దితోపాటు, ఆధునికతను జోడించామని, ముఖ్యంగా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకోసం ఆధునిక, వేగవంతమైన డిజిటల్‌ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం.