ఈ స్త్రీమూర్తులకు శతకోటి దండాలు

వీళ్లంతా సాహసమే ఊపిరిగా బతికిన , బతుకుతున్న మహిళు%ౌౌ% ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అతిమంగా తమ జీవితాను అంకితం చేసి మరీ ఇతరు బాగు కోసం అుపెరుగని క ృషి చేసిన అనవాళ్లే కనిపిస్తాయి. తన ప్రాణాను అర్పించి 359 మందిని కాపాడిన నీర్జా%ౌౌ% యాసిడ్‌ దాడికి గురై యాసిడ్‌ దాడి బాదితుకు అండగా నిలిచిన మరో మాత ృమూర్తి, రౖుె ప్రమాదంలో కాును కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం వీడకుండా పర్వతాను సైతం అధిరోహించే మరో స్త్రీ మూర్తి.ఇలా ఓ 5 గురు మహిళు సమాజానికి చేసిన సేవ గురించి కాస్తంత మీకోసం తెలియజేస్తున్నాము. చదివి వారిని అభినందించండి.

1.నీర్జాభానత్‌:
1986 సెప్టెంబర్‌ 5 న కరాచీ నుండి 359 మంది ప్రయాణికుతో బయుదేరిన పాన్‌ ఆమ్‌-73 విమానాన్ని ఉగ్రవాదు హైజాక్‌ చేసారు. ఈ విమానంలో సీనియర్‌ ఎయిర్‌ హోస్టెస్‌ గా చేస్తున్న నీర్జా తన ప్రాణాను పణంగా పెట్టి మరీ అందర్నీ కాపాడిరది. ఆసమయంలోనే ఉగ్రవాదు చేతిలో మరణించిన 23 ఏళ్ళ నీర్జా. ఈమె సాహసానికి భారత ప్రభుత్వం అశోక చక్ర అవార్డ్‌ ను ప్రకటించింది. అతి చిన్న వయస్సులో అశోక చక్ర అవార్డును అందుకున్న మహిళగా గుర్తింపు పొందింది నీర్జాభానత్‌.

  1. క్ష్మి అగర్వాల్‌:
    15 ఏళ్ళ వయసులో ఎంతో అందంగా ఉన్న క్ష్మి అగర్వాల్‌ తనను కాదన్నందుకు అహంతో 32 ఏళ్ళ వ్యక్తి ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడు. ఆ ఘటన తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా, ప్రచారకురాలిగా ఆమె వ్యవహరిస్తోంది. యాసిడ్‌ దాడికి గురైనవారిని ఛానవ్‌ అనే ఫౌండేషన్‌ ను స్థాపించి వారికి అండగా నిబడిరది. అలాగే టెలివిజన్‌ హోస్ట్‌ గా అరిస్తోంది . యాసిడ్‌ అమ్మకాు ఆపేందుకు నిరసనగా 27,000 మందితో సంతకాు చేయించి, యాసిడ్‌ దాడుకు వ్యతిరేకంగ పోరాడుతోంది. సుప్రీం కోర్టు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాను యాసిడ్‌ అమ్మకాు నియంత్రించాని ఆదేశించింది.
  2. సుజితే జోర్డాన్‌:
    కోల్‌ కతాలో కదుతున్న కారులో గుర్తుతెలియని దుండగు జోర్డాన్‌ ను అత్యాచారం చేశారు. 2012 లో పార్క్‌ స్ట్రీట్‌ లో జరిగిన ఈ ఘటనను కట్టుకథని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అయితే అత్యాచారం జరిగినంత మాత్రాన నేనేం తప్పుచేయలేదని, రేప్‌ సర్వైవర్‌ గా పివమని జోర్డాన్‌ కోరింది. ఆ తర్వాత ఏడాది పాటు ఎక్కడా తనకు ఉద్యోగం దొరక్కపోవడంతో తనలాంటి బాదితుకు అండగా నిబడేందుకు ఆన్‌ లైన్‌ వెబ్‌ సైట్‌ నెకొల్పి సహాయపడిరది. లైంగిక చర్యు,అత్యాచారాకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. 2015లో అవయవాు పనిచేయడం ఆగిపోవడంతో మరణించింది.
  3. అరుణిమా సిన్హా:
    క్నోనుండి ఢల్లీికి రౖుెలో ప్రయాణం చేస్తుండగా కొందరు దొంగు వాలీబాల్‌ క్రీడాకారిణి అరుణిమ సిన్హా దగ్గరున్న బంగారు గొుసు దొంగిలించేందుకు దగ్గరకు రాగా, అరుణిమ ప్రతిఘటించడంతో ఆమెను రౖుెలో నుండి కిందికి తోశేశారు. ట్రాక్‌ పై పడ్డ అరుణిమ కుడికాుపై అదే ట్రాక్‌ పై వస్తున్న రౖుె దూసుకెళ్ళింది. ఇక కిందపడ్డ లేవలేని క్షణంలో ఎడమకాు తొడ ఎముక విరిగిపోవడంతో మోకాలి వరకు కాు తీసేశారు. అయినా పట్టుదతో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా కీర్తిగాంచింది. ప్రపంచంలోని ఖండాలోగ పర్వతాను అధిరోహించాననేది ఆమె క్ష్యం. ప్రస్తుతం అంటారర్కిటికా లోని విన్సన్‌ మాసిఫ్‌ , ఉత్తర అమెరికాలోని డీనియల్‌ పీక్‌ పర్వతా అధిరోహించానుకుంది.
  4. సునీత క ృష్ణన్‌:
    8 సంవత్సరా వయసులో మానిసిక, బుద్ధిమాన్యత ప్లికు న ృత్యం నేర్పేది. 12 ఏళ్ళప్పుడు పేదప్లికు చదువు చెప్పేది. 15 ఏళ్ళ వయసులో దళితు అక్షరాస్యు కావాని అక్షరాస్యత పెంచడానికి ప్రచారం చేసేది. అలా వారికోసం పోరాడుతున్న సునీత క ృష్ణన్‌ పై 8 మంది దారుణంగా అత్యాచారం చేశారు. ఇలా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, కష్టాను ఎదుర్కుంటూ ముందుకువెళ్తున్న సునీత క ృష్ణన్‌, సామాజిక కార్యకర్తగా ప్రజను చైతన్యపరుస్తూనే, ప్రజ్వ సంస్థకు కో- ఫౌండర్‌ గా వ్యవహరిస్తోంది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళ హక్కు పునరావాసానికి క ృషి చేస్తున్న సునీతపై కొందరు దుండగు దాడు చేశారు. కానీ తన ప్రయత్నం విరమించుకోలేదు.